For Money

Business News

లాభాల్లో ప్రారంభం

అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా… మన మార్కెట్‌ ఇవాళ లాభాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం నిఫ్టి 24792 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 12 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టిలో 29 షేర్లు ఇపుడు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. నిఫ్టిలో టాప్‌ గెయినర్స్‌గా అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌ గ్రిడ్‌, గ్రాసిం, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా ఉన్నాయి. ఇక టాప్‌ లూజర్స్‌లో కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్‌, టాటా కన్జూమర్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఉన్నాయి. నష్టాలు మాత్రం నామమాత్రంగా ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ 0.3 శాతం లాభంతో ఉంది.

Leave a Reply