మార్కెట్ ఇవాళ పటిష్ఠంగా ట్రేడవుతోంది. ఉదయం నుంచి నిఫ్టి లాభాల్లో ఉంది. అమెరికా మార్కెట్లు ఆశాజనకంగా క్లోజ్ కావడంతో పాటు దేశీయంగా పలు కంపెనీలు ఆశాజనక ఫలితాలు...
STOCK MARKET
వాల్స్ట్రీట్లో ఇవాళ కూడా ఐటీ, టెక్ షేర్ల హవా కొనసాగింది. ఏప్రిల్ నెలలో గత ఏడాదితో పోలిస్తే వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) 2.3 శాతం పెరిగింది....
నిన్న లాభాల్లో దాదాపు మూడో వంతు అంటే 346 పాయింట్లు ఇవాళ పాయే. నిఫ్టి ఇవాళ ఉదయం నుంచి నష్టాల్లోనే ట్రేడవుతోంది. రాత్రి అమెరికా, చైనా డీల్...
అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. అమెరికా ఉత్పత్తులపై చైనా పది శాతం, చైనా ఉత్పత్తులపై అమెరికా ఇక నుంచి...
పాకిస్తాన్పై భారత్ సింధూర్ ఆపరేషన్ పూర్తి చేసిన తరవత మార్కెట్లు స్థిరంగా స్వల్పంగా నష్టంతో ప్రారంభమైనా.. వెంటనే కోలుకున్నాయి. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మీడియా...
మార్కెట్ ఒక మోస్తరు నష్టాలతో ముగిసినట్లు కన్పిస్తున్నా... మిడ్ క్యాప్ షేర్లు భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా ఇవాళ పీఎస్యూ బ్యాంకులు, రియాల్టి షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి...
ఇవాళ స్టాక్ మార్కెట్ను అదానీ షేర్లు ఆదుకున్నాయి. ముఖ్యంగా నిఫ్టి ప్రధాన షేర్లయి అదానీ ఎంటర్ప్రైజస్, అదానీ పోర్ట్స్ షేర్లు ఇవాళ ఏడు శాతంపైగా పెరిగాయి. అమెరికాలో...
మిడ్ క్యాప్స్ భారీగా నష్టపోయినా... ఫ్రంట్లైన్ షేర్లు రాణించడంతో నిఫ్టి స్థిరంగా ముగిసింది. ఉదయం ఆకర్షణీయ లాభాలు పొందినా... పది గంటల తరవాత లాభాల స్వీకరణ మొదలైంది....
ఉదయం నుంచి దాదాపు ఒకే స్థాయిలో ట్రేడైన నిఫ్టి చివరల్లో కాస్త ఒత్తిడికి లోనైనా... దాదాపు క్రితం ముగింపు స్థాయి వద్దే ముగిసింది. చివరి క్షణాల్లో నిఫ్టి...
పలు కంపెనీల ఫలితాలు వస్తున్నాయి. చాలా వరకు ఆశాజనకంగా ఉండటంతో డౌజోన్స్ గ్రీన్లో ట్రేడవుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు బాగా రాణిస్తున్నాయి. దీంతో డౌజోన్స్ 0.7...
