For Money

Business News

IPOs

హైదరాబాద్‌ చెందిన సాయి పేరెంటరల్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఆఫర్‌ నేడు ప్రారంభం కానుంది. మార్కెట్‌ నుంచి ఈ కంపెనీ రూ. 408.79 కోట్లు సమీకరించేందుకు ప్రైమరీ మార్కెట్‌కు...

మీరు ఈ మధ్యే ఐపీఓలో షేర్లు తీసుకున్నాయి. కొన్నా లేదా ఐపీఓలో అలాట్‌మెంట్‌ జరిగినా... ఆ కంపెనీల గురించి జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే రానున్న మూడు నెల్లలో...

యుద్ధం కారణంగా ఫోన్‌పే పబ్లిక్‌ ఇష్యూ వాయిదా పడింది. నిధుల సమీకరణకు ఇది సరైన సమయం కాదని కంపెనీ అన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే కంపెనీ...

జియో ప్లాట్‌ఫామ్స్‌ కంపెనీ లిస్టింగ్‌ కోసం ఏకంగా లిస్టింగ్‌ రూల్స్‌నే మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇపుడున్న నిబంధనల ప్రకారం పోస్ట్‌ ఐపీఓ (అంటే లిస్టింగ్‌ తరవాత) మార్కెట్‌...

ఫిన్‌టెక్‌ సంస్థ పైన్‌ ల్యాబ్స్‌ కూడా ఈ నెలలో ప్రైమరీ మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. ఈ నెల 7న కంపెఈ పబ్లిక్‌ ఆఫర్‌ ప్రారంభం కానుంది. కంపెనీ రూపాయి...

న్యూఏజ్‌ రంగానికి చెందిన మరో కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు రెడీ అవుతోంది. మార్కెట్‌ నుంచి రూ. 2000 కోట్ల సమీకరణకు షాడోఫాక్స్‌ టెక్నాలజీస్‌ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది....

ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ గ్రో కంపెనీ ఐపీఓకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి లభించినట్లు తెలుస్తోంది. గత మే నెలలో కంపెనీ ఐపీఓ కోసం రహస్య...

ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన అతి పెద్ద ఐపీఓలలో ఒకటైన హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ షేర్లు ఇవాళ లిస్టింగ్ కానున్నాయి. రూ. 12,500 కోట్ల సమీకరణకు గత...

వివిధ ఈ కామర్స్‌ కంపెనీలకు లాజిస్టిక్‌ సర్వీసులు అందిస్తున్న కంపెనీ షాడోఫాక్స్‌ త్వరలోనే పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఈ మేరకు వచ్చే వారం సెబీ వద్ద ఈ...

ఈవీ తయారీ కంపెనీ ఏథర్‌ ఎనర్జి పబ్లిక్‌ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా స్పందన కన్పించడం లేదు. చూస్తుంటే ఈ ఇష్యూ బొటాబొటిన సబ్‌స్క్రయిబ్‌ అయ్యే ఛాన్స్‌...