For Money

Business News

FEATURE

ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) మీటింగ్‌ ఉంది. ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 50 పాయింట్ల...

అంతర్జాతీయ మార్కెట్లకు వృద్ధి భయాలు పట్టుకున్నాయి. కరోనా భయం కూడా కొన్ని దేశాలను వెంటాడుతోంది. రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకున్నా ఇజ్రాయిల్‌ను కరోనా భయపెడుతోంది. మరోవైపు చైనా...

గత కొన్ని రోజుల నుంచి స్టాక్‌ మార్కెట్‌ కదలికలు చూస్తుంటే కేవలం డే ట్రేడర్ల కోసమే ఉన్నట్లు కన్పిస్తోంది. షేర్‌ మార్కెట్‌లతో సాధారణ ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు...

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా మార్కెట్‌ డల్‌గా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17,377 నుంచి నష్టాల్లోకి జారుకుంది. నిఫ్టి ప్రస్తుతం 17,351 పాయింట్ల వద్ద 11 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది....

నిన్న ఆల్గో ట్రేడింగ్‌ పక్కాగా పనిచేసింది. ఇవాళ కూడా నిఫ్టి నిన్నటి ప్యాటర్న్‌ను కొనసాగించే అవకాశముంది. నిన్న విదేశీ ఇన్వెస్టర్లతో పాటు దేశీయ ఇన్వెస్టర్లు కూడా అమ్మారు....

ఓలా ఎలక్ట్రిక్‌ వాహనాలను నేటి నుంచి ఆన్‌లైన్‌లో అమ్ముతున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ వెల్లడించింది. ప్రపంచ ఎలక్ట్రానిక్‌ వెహికల్‌ డేకు ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్‌ 8వ...

సెమి కండక్టర్స్‌, ఏబీఎస్‌ చిప్స్‌ కొరత కారణంగా అనేక మంది తమకు నచ్చిన కారును కొనలేకపోతున్నారు. వీటి కొరత కారణంగా అనేక కంపెనీలు ఉత్పత్తిని ఆపేశాయని.. దీంతో...

డిష్‌ టీవీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుతం కంపెనీ వ్యవహారాలు చూస్తున్న డైరెక్టర్ల బోర్డు మొత్తాన్ని వెళ్ళిపోవాల్సిందిగా ఎస్‌ బ్యాంక్‌ నోటీసు ఇచ్చింది. డిష్‌టీవీకి ఇపుడు...

చాలా రోజుల తరవాత డే ట్రేడర్స్‌కు భారీ లాభాలు వచ్చిన రోజు ఇవాళ. నిఫ్టి పూర్తిగా ఆల్గో ట్రేడింగ్‌కు అనుగుణంగా కనిష్ఠ, గరిష్ఠ స్థాయిలను తాకడంతో ఇరువైపులా...