For Money

Business News

FEATURE

ఇంజెక్టబుల్స్‌ వ్యాపారంలో వాటాను విక్రయించడానికి అరబిందో ఫార్మా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇటీవలే ఇంజెక్టబుల్స్‌ వ్యాపారాన్ని అనుబంధ సంస్థకు కంపెనీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇంజెక్టబుల్స్‌ వ్యాపారం...

క్రెడిట్ కార్డు ఛార్జీలను పెంచుతున్నట్లు ఐసీఐసీఐ ప్రకటించింది. సవరించిన చార్జీలు వచ్చే నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. అలాగే క్రెడిట్‌ కార్డు ఆలస్య ఫీజులను...

హైదరాబాద్‌కు చెందిన శ్రేష్ఠ నేచురల్‌ బయోప్రొడక్ట్స్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ‘24 మంత్ర’ బ్రాండ్‌తో ప్యాకేజ్డ్‌ ఆర్గానిక్‌ ఉత్పత్తులను ఈ కంపెనీ విక్రయిస్తున్న విషయం తెలిసిందే....

జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ ఇవాళ కేవలం ఎయిర్‌ పోర్ట్‌ బిజినెస్‌ సంస్థగా ట్రేడ్‌ కావడం ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో ఈ షేర్‌ రూ. 27.90 వద్ద ప్రారంభమైంది. చివర్లో...

2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయడానికి పొడిగింపు కేవలం ఆడిట్‌ అకౌంట్స్‌ సమర్పించేవారికి మాత్రమేనని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొంది. ఆడిట్‌...

గడచిన 17 నెలలో చైనా కంపెనీ వివో ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ షిప్‌ నుంచి వైదలగింది. భారత్, చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో 2020లో ఐపీఎల్‌...

ఐటీ రంగంలో బాగా రాణిస్తున్న కంపెనీల్లో హెచ్‌సీఎల్ టెక్‌ ఒకటి. ఈ కంపెనీ తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం ఇపుడు వివాదాస్పదంగా మారింది. కంపెనీని నుంచి మానేస్తున్న...

ఇవాళ ఆరంభంలో నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి యూరో మార్కెట్‌ నుంచి గట్టి మద్దతు లభించింది. వాస్తవానికి దాదాపు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో నిఫ్టి కూడా...