For Money

Business News

FEATURE

నిన్న భారీ నష్టాలతో ముగిసిన టెక్‌, ఐటీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇటీవల బాగా దెబ్బతిన్న టెస్లా, ఎన్‌విడా షేర్లు ఇవాళ ఒక మోస్తరు లాభాలతో ఉన్నాయి....

ఇంత ఖరీదైన పొరపాటు ఓ అంతర్జాతీయ బహుళజాతి బ్యాంకులో జరగడం విశేషం. సిటీ గ్రూప్‌ ఇన్‌కార్పొరేట్‌ బ్యాంక్‌లో ఓ ఉద్యోగి పొరపాటున 81 లక్షల కోట్ల డాలర్లు...

మార్కెట్‌ ఇవాళ కనిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. గత కొన్ని రోజులుగా కాస్త నిలకడగా ఉన్న మార్కెట్‌ మార్చి డెరివేటివ్స్‌ ఓపెనింగ్‌ రోజే భారీ నష్టాలతో ముగిసింది....

మార్కెట్‌ రోజురోజుకీ మరింత బలహీనపడుతోంది. కీలక స్థాయిలను కోల్పతోంది. అత్యంత కీలక స్థాయి అయిన 22500 స్థాయిని కోల్పోవడంతో... ఇపుడు 22200 స్థాయి డేంజర్‌ జోన్‌లో పడింది....

బంగారం ధరలు మరింత క్షీణిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్లలో బులియన్‌ మార్కెట్‌ బలహీనంగా ఉంది. డాలర్‌ పెరగడంతో ఔన్స్‌ బంగారం ధర 2900 డాలర్ల లోపునకు పడింది....

ఎన్‌విడా కంపెనీ షేర్‌ ఇవాళ దాదాపు నాలుగు శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిన్న కంపెనీ ప్రకటించిన కంపెనీ అమ్మకాలు, లాభం అద్భుతంగా ఉన్నా... గైడెన్స్‌ పట్ల ఇన్వెస్టర్లలో...

దేశ వ్యాప్తంగా టోల్‌ చార్జీలపై ప్రభావం చూపేలా జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టు ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. రోడ్ల నిర్మాణం నాసిరకంగా ఉండటమే గాక.. . నిర్వహణ చెత్తగా...

కేవలం మూడు ప్రధాన రంగాలను మినహాయిస్తే దాదాపు అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా వస్తోంది. స్వల్ప లాభాలతో సూచీలు ముగిసినా... స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌...

మార్కెట్‌ను ఇవాళ బ్యాంక్‌, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు ఆదుకుంటున్నాయి. ఆరంభంలో స్వల్ప లాభాల్లోకి వచ్చినా.. వెంటనే వచ్చిన ఒత్తిడి కారణంగా నిఫ్టి 22500పైనే కొనసాగుతోంది. ఇపుడు క్రితం ముగింపు...

మహాశివరాత్రి సందర్భంగా ఇవాళ కొన్ని నగారల్లో నాన్‌ వెజ్‌ ఐటమ్స్‌ డెలివరీని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ నిలిపివేసింది. పండుగ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది....