For Money

Business News

రిలయన్స్‌ పోయే… అదర్‌ వచ్చే

ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్‌ హౌస్‌ ధర్మా ప్రొడక్షన్స్‌లో వాటా కొనేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ ఛాన్స్‌ను వ్యాక్సిన్స్‌ తయారు చేసే సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ అధినేత అదర్‌ పూనావాలా కొట్టేశారు. ఆయన నెలకొల్పిన ‘సెరెన్‌ ప్రొడక్షన్స్‌’ ధర్మ ప్రొడక్షన్స్‌లో సగం వాటాను రూ.1,000 కోట్లకు తీసుకుంది. ఈ విషయాన్ని ధర్మా ప్రొడక్షన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. మిగిలిన వాటా కరణ్‌ జోహర్‌కు ఉంటుంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కరణ్‌ జోమర్‌ కొనసాగుతారు. అలా ఈ సంస్థ సీఈవోగా అపుర్వా మెహతానే ఉంటారని ధర్మా ప్రొడక్షన్స్‌ తెలిపింది.

Leave a Reply