కేవలం పడి నిమిషాల్లో మార్కెట్ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపింది. ఉదయం నష్టాల నుంచి తేరుకుని లాభాల్లోకి వచ్చిన మార్కెట్ రికార్డు స్థాయిలో 24857 పాయింట్ల గరిష్ఠ స్థాయిని...
Nifty
మార్కెట్ ఇవాళ కూడా కీలక దశలను పరీక్షిస్తోంది. ఉదయం ఆరంభంలోనే 24539 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 24500పైన కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టి కూడా ఇవాళ నిలకడగా...
మార్కెట్ ఇవాళ తీవ్రస్థాయిలో హెచ్చుతగ్గులకు లోనైంది. ఆరంభంలో బాగానే ఉన్నా మిడ్ సెషన్ లోపల లాభాలన్నీ కోల్పోయి 24366ని తాకింది. అక్కడి నుంచి కోలుకుని ఒక మోస్తరు...
ఉదయం మార్కెట్ లాభాల్లో ప్రారంభమైనా.. తరవాత నష్టాల్లోకి జారుకుంది. 24573 పాయింట్లను తాకినా తరవాత 24366కి అంటే దాదాపు 200 పాయింట్లు క్షీణించింది. ఈలోగా మహారాష్ట్ర సీఎంగా...
సంవత్ 2081 శుభారంభం చేసింది. ఇవాళ జరిగిన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్ సెషన్లో నిఫ్టి 94 పాయింట్ల లాభంతో 24299 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ కూడా...
దాదాపు అన్ని ప్రధాన రంగాల సూచీలు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. అక్టోబర్ డెరివేటివ్స్ సిరీస్ బుల్ ఆపరేటర్లకు ఓ పీడకలగా మారిపోయింది. నిన్న ఒక్కసారిగా పెరిగినట్లే పెరిగి.....
మార్కెట్ ఆరంభం నుంచే నష్టాల్లో ఉంది. మిట్టమధ్యాహ్నం లాభాల్లోకి వచ్చినా.. ఎంతోసేపు ఆ స్థాయిలో నిలబడలేకపోయింది. నిఫ్టి 24498 పాయింట్లను తాకింది. మిడ్ సెషన్ తరవాత లాభాల...
మొత్తానికి మిడ్ సెషన్ వరకు నష్టాల్లో ఉన్న నిఫ్టి... ఆ తరవాత కోలుకుని లాభాల్లో ముగిసింది. అయితే ఈ లాభాలు షార్ట్ కవరింగ్ వల్ల వచ్చినవా లేదా...
కార్పొరేట్ ఫలితాలు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిన్న ఫలితాలు ప్రకటించిన భారతీ ఎయిర్టెల్తో పాటు సిప్లా కూడా ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిరాశజనక ఫలితాలు...
గిఫ్ట్ నిఫ్టి కేవలం 20 పాయింట్ల లాభంతో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లు మాత్రం భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా బ్రెంట్ క్రూడ్ తగ్గడం మార్కెట్కు అనుకూలించే ప్రధాన...
