రాత్రి అమెరికా మార్కెట్లు ఆరంభ లాభాలను కోల్పోయాయి. నాస్డాక్ నామమాత్రపు లాభాలకు పరిమితమైంది. మిగిలిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిన్న భారీ లాభాల్లో ముగిసిన ఆసియా షేర్లు...
FEATURE
దక్షిణ కొరియాకు చెందిన రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కియా తన తొలి ఎలక్ట్రిక్ కారును సోమవారం ఆవిష్కరించింది. ఆల్ ఎలక్ట్రిక్ ఈవీ6 సెడాన్గా పేరున్న...
ప్రైవేట్ రంగ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్ జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ. 459 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో బ్యాంక్ రూ. 141...
రాబోయే కొద్ది వారాల్లో తొలి పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)కు అయిదు ఫార్మా కంపెనీలు రెడీ ఉన్నాయి. ఇవి రూ.8,000 కోట్లకు పైగా నిధులను సమీకరించనున్నాయి. వీటిల్లో ప్రధాన ఆఫర్...
ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.300 కోట్లతో విస్తరణ చేపట్టినట్లు కంపెనీ ఎండీ కె.రవి తెలిపారు. కొత్తగా విశాఖపట్టణం వద్ద గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని, మట్టంపల్లి యూనిట్లో...
ఆర్థిక ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియాను భరించడం ఇక తమ వల్ల కాదని ఆదిత్య బిర్లా గ్రూప్ స్పష్టం చేసింది. ఈ కంపెనీ ఈక్విటీలో తమకు ఉన్న...
పెగసస్పై చర్చకు పార్లమెంటులో విపక్షాలు పట్టుపడుతున్నాయి. దీంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈలోగా లోక్సభలో విపక్ష సభ్యుల నినాదం మధ్యే సాధారణ బీమా సంస్థల్లో...
అదానీ గ్రూప్నకు సంబంధించి స్టాక్ మార్కెట్లోఆరు కంపెనీలు లిస్టయి ఉన్నాయి. ఇపుడు ఏడో కంపెనీ రాబోతోంది. మార్కెట్ నుంచి రూ. 4,500 కోట్లు సమీకరించేందుకు అదానీ గ్రూప్,...
దేశంలోని సబ్ వే స్టోర్స్ను టేకోవర్ చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీ భావిస్తోంది. దేశంలో దాదాపు 600పైగా సబ్వే స్టోర్స్ ఉన్నాయి. భారత్లోని యూనిట్ను కొనుగోలు చేసేందుకు అమెరికా...
ఉదయం స్వల్పంగా ఝలక్ ఇచ్చిన నిఫ్టి ఇవాళ కూడా మధ్యాహ్నం 2 నుంచి 2.20 గంటల మధ్య కాస్త నీరసపడింది. దాదాపు 50 పాయింట్లు క్షీణించింది. కాని...