ఇవాళ ఒక మోస్తరు నష్టాల నుంచి నిఫ్టి కోలుకుంది. దాదాపు 50 రోజుల చలన సగటు దాకా వెళ్ళిన నిఫ్టికి 17,600 ప్రాంతంలో మద్దతు లభించింది. ఈ...
FEATURE
కరోనా కాలంలో కాలంతో పోటీ పడి పెరిగిన ఐటీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ముఖ్యంగా మిడ్ క్యాప్ ఐటీ షేర్ల ధరలు ఐస్లా కరిగిపోతున్నాయి....
ఊహించినట్లే నిఫ్టి వంద పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. ఓపెనింగ్లోనే 17,613 పాయింట్లను తాకిన నిఫ్టి ప్రస్తుతం క్రితం ముగింపుతో పోలిస్తే 114 పాయింట్ల నష్టంతో 17,634...
స్టాక్ మార్కెట్ పతనం చాలా స్పీడుగా ఉంటోంది. వరుసగా నోట్ల ప్రింట్ చేస్తూ వచ్చిన అమెరికా కేంద్ర బ్యాంక్ కూడా అలసిపోయింది. మార్కెట్లో వొద్దన్నా డాలర్లను కుమ్మరించారు....
ప్రధాన దేశాల్లో వడ్డీ రేట్లు పెరగడం ఖాయంగా కన్పిస్తోంది.దీంతో ప్రభుత్వ బాండ్లపై ఈల్డ్స్ పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ షేర్ మార్కెట్లలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నిన్న యూరో...
దేశంలో మొదటిసారి ఒక బ్యాంక్ తన ఏటీఎంలను మూసేయాలని నిర్ణయించింది. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన ఏటీఎంలను మూసేయనుంది. ఈ బ్యాంక్కు 26 ఏటీఎంలు ఉన్నాయి....
ప్రస్తుతం ఫేమ్ 2 స్కీమ్ కింద ఎలక్ట్రిక్ బైకులు, కార్లు కొనేవారికి భారీ సబ్సిడీ లభిస్తోంది. ఈ ఫేమ్ 2 స్కీమ్ గడువు తేదీని పొడగించాలని చూస్తున్నట్లు...
షేర్ మార్కెట్ ఎక్స్ఛేంజ్ మాదిరిగానే గోల్డ్ ఎక్స్ఛేంజ్ రానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఆమోదం తెలిపింది. షేర్లలాగానే...
కరోనా సమయంలో జెట్ స్పీడుతో దూసుకెళ్ళిన ఐటీ షేర్లు ఇపుడు అంతే స్పీడుతో వెనక్కి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఒక మోస్తరు నష్టాలతో లాగిస్తున్న ఐటీ...
మార్కెట్ కాస్త పడగానే బలహీన కౌంటర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఇటీవల భారీగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. కేవలం వార్తల వల్ల పెరిగిన షేర్లపై...