For Money

Business News

FEATURE

నిన్న ప్రపంచ మార్కెట్లు భారీగా పెరిగినా మన మార్కెట్లు నామ మాత్రపు లాభాలకు పరిమితమైంది. రాత్రి అమెరికా మార్కెట్ల భారీ లాభాలతో పాటు ఆసియా మార్కెట్ల జోరుతో...

రాత్రి డాలర్‌ పతనం స్టాక్‌ మార్కెట్‌ ట్రెండ్‌ను మార్చేసింది. అలాగే క్రూడ్‌, బులియన్ మార్కెట్‌లు కూడా పెరిగాయి. ముఖ్యంగా క్రూడ్‌ ఆరు శాతం వరకు పెరిగింది. రాత్రి...

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మాతృసంస్థ రాష్ర్టీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌, విశాఖ స్టీల్‌) కొనుగోలు కోసం బిడ్‌ దాఖలు చేయాలని మిట్టల్‌ గ్రూప్‌ కంపెనీ ఏఎంఎన్‌ఎస్‌...

ప్రీమియం చెల్లించలేక రద్దయిన (లాప్స్‌డ్‌) పాలసీల పునరుద్ధరణకు ఎల్‌ఐసీ అవకాశం కల్పించింది ఈ నెల 23న ప్రారంభమైన ఈ ప్రక్రియ అక్టోబరు 22 వరకు కొనసాగుతుంది. ఈ...

హైదరాబాద్‌ కంపెనీ సాగర్‌ సిమెంట్స్‌ షేర్లను విభజించింది. 1:5 నిష్పత్తిలో రూ.10 ముఖ విలువ కలిగిన షేర్లను రూ.2 ముఖ విలువ కలిగిన షేర్లుగా విభజింజినట్లు కంపెనీ...

డాలర్‌ ఇవాళ బలహీనపడింది. డాలర్‌ ఇండెక్స్‌ అరశాతం నష్టంతో 93.04 వద్ద ట్రేడవుతోంది. కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ పతనంగా స్టాక్‌ మార్కెట్‌, బులియన్‌ మార్కెట్‌, క్రూడ్‌ మార్కెట్‌...అన్నీ...

మారుతి సుజుకిపై కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సోమవారం రూ. 200 కోట్ల జరిమానా విధించింది. వినియోగదారులకు డీలర్లు అధికంగా డిస్కౌంట్లు, ఇతర రాయితీలు ఇవ్వకుండా...

సిమెంట్‌ షేర్లకు మంచి డిమాండ్‌ ఉండటంతో నిర్మా గ్రూప్‌ కంపెనీ అయిన నువొకొ విస్తాస్‌ కార్పొరేషన్‌ షేర్లకు ఒక మోస్తరుగా ఇన్వెస్టర్లు సబ్‌స్క్రయిబ్‌ చేశారు. ఆగస్టు 9న...

ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్‌పీ రామారావును ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా ఐడీబీఐ బ్యాంక్‌ ప్రకటించింది. ఈ మేరకు బ్యాంక్‌ ఆయన ఫొటోతో సహా...

నిధుల స‌మీక‌ర‌ణ కోసం మౌలిక వ‌స‌తుల‌ను విక్రయించాల‌ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత కీలకమైన రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్, గ్యాస్‌ పైప్‌లైన్‌లను ప్రైవేట్ రంగానికి విక్రయించాల‌ని ప్రభుత్వం...