For Money

Business News

Blog

కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం కారణంగా దేశ వ్యాప్తంగా సీఎన్‌జీ దరలు పెరగనున్నాయి. ప్రస్తుతానికి గృహ అవసరాలకు వాడే సీఎన్‌జీ ధరలు పెరగకున్నా.. వాహనాల్లో వాడే సీఎన్‌జీ...

ప్రపంచ మార్కెట్లలో ముఖ్యంగా యూరో, అమెరికా మార్కెట్లలో ఈక్విటీ షేర్ల ర్యాలీ కొనసాగుతోంది. తైవాన్‌ సెమి కండక్టర్‌ కంపెనీ టీఎస్‌ఎం అంచనాలకు మించిన పనితీరు కనబర్చడంతో ఆ...

ఇప్పటి వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న నిఫ్టి రేపు ముఖ్యమైన అగ్నిపరీక్షను ఎదుర్కోనుంది. ఇవాళ 24,749 వద్ద క్లోజైన నిఫ్టి... రేపు అంటే శుక్రవారం కచ్చితంగా 24700...

చైనా ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ఆర్థిక, ద్రవ్య పరమైన సంస్కరణలు భారత స్టాక్‌ మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. గత కొన్ని నెలలుగా భారత స్టాక్‌ మార్కెట్‌ వ్యాల్యూయేషన్‌...

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబదులను ఆకర్షించేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది. దేశంలో మొట్ట మొదటి సమగ్ర గ్రీన్‌ ఎనర్జి పాలసీతోపాటు పలు పారిశ్రామిక విధానాలకు రాష్ట్ర...

ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగానికి శుభవార్త. ఇవాళ బజాజ్‌ ఆటో ఫలితాల తరవాత అందరి చూపు ప్రైవేట్‌ బ్యాంకింగ్‌పై పడింది. ఏ మాత్రం నెగిటివ్‌ ఫలితాలు వచ్చినా.. మొత్తం...

దాదాపు గత రెండేళ్ళ నుంచి ఐటీ రంగంలో కొత్త నియామకాలు లేవు. బ్లూచిప్‌ కంపెనీలు కూడా ఉన్న ఉద్యోగులను తొలగించడానికే మొగ్గు చూపాయి. కొత్తగా తీసుకున్నవారి కంటే...

ఐటీ కంపెనీలలో ఎపుడూ డల్‌గా ఉండే విప్రో కంపెనీ ఈసారి అదరగొట్టే ఫలితాలను ప్రకటించింది. నిజానికి విప్రో వాటాదారులకు ఇవాళ డబుల్ బొనంజా. ఒకవైపు అద్భుత ఫలితాలు....

ఇన్ఫోసిస్‌ కంపెనీ పూర్తి ఏడాదికి రెవెన్యూ గైడెన్స్‌ పెంచింది. వృద్ధి రేటు మూడు నుంచి నాలుగు శాతం వరకు ఉంటుందని గతంలో పేర్కొన్న కంపెనీ... ఈసారి గైడెన్స్‌ను...

ప్రస్తుతం రైల్వే ప్రయాణానికి రిజర్వేషన్‌ కావాలంటే 120 రోజుల ముందుగానే టికెట్ల బుకింగ్‌ చేసుకోవాలి. దీన్ని 60 రోజులకు కుదించినట్లు భారత రైల్వే ప్రకటించింది. దీనికి సంబంధించి...